🌻🌹బిఈడి చేసిన అభ్యర్థులు అర్హులే🌹🌻
👉దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది 13 సెప్టెంబర్ 2018
👉కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లో 5300 ప్రైమరీ టీచర్స్ ఉద్యోగాలకు బిఈడి చేసిన అభ్యర్థులు కూడా అర్హులేనని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అపాయింట్మెంట్ తర్వాత రెండు సంవత్సరాల్లోపు 6 నెలల బ్రిడ్జి కోర్సు చేయాలని నిబంధన వారికి విధించింది.కేంద్ర ప్రభుత్వం జూన్ 28న విడుదల చేసిన గెజిట్కు అనుగుణంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
FOR AMENDMENT CLICK HERE.
FOR DETAILED NOTIFICATION. CLICK HERE
No comments:
Post a Comment