🌻🌹ఆయుష్మాన్ భారత్🌹🌻
👉పథకం పేరు : ఆయుష్మాన్ భారత్ ఇది కేంద్ర ప్రభుత్వ పథకము
👉ప్రారంభ తేది: ఆగస్ట్ 15, 2018
🍁లాభాలు🍁
👉ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో 5లక్షల రూపాయిల వరకు ఇంటిల్లపాది ఉచితం గా వైద్యం చేయించుకోవచ్చు. దీనికి ఆన్లైన్ లో ధరఖాస్తు పూర్తి చేసి వారి పేరుని నమోదు చేసుకోవాలి. మరియు సంవత్సరానికి కేవలం రు.1324/- చెల్లిస్తే సరిపోతుంది.
ప్రతి ఏడాది రు.5లక్షలు చికిత్స కొరకు పొందుతారు.
👉For List of approved hospitals
No comments:
Post a Comment